CM Jagan: 'అనుమతులు మంజూరైన పరిశ్రమలను వెంటనే ప్రారంభించండి'..: సీఎం జగన్

CM Jagan: పరిశ్రమలు, మౌళిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన పరిశ్రమలను వెంటనే ప్రారంభించాలన్నారు

  • Zee Media Bureau
  • Oct 11, 2022, 01:51 PM IST

CM Jagan: ఎస్‌ఐపీబీలో అనుమతులు మంజూరైన పరిశ్రమలను వెంటనే ప్రారంభించాలన్నారు సీఎం జగన్. పరిశ్రమలు, మౌళిక సదుపాయాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పోర్టులు, షిప్పింగ్ హర్బర్లు నిర్మాణంపై ఆరా తీశారు. 

Video ThumbnailPlay icon

Trending News