CM Jagan: ఇవాళ నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన.. వైద్య కళాశాలకు శంకుస్థాపన

CM Jagan: ఇవాళ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు  అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 30, 2022, 03:10 PM IST

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తాండవ-ఏలేరు కాలువల అనుసంధానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసగించనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News