March 21st School Holiday: స్కూళ్లకు సెలవు మరోసారి రానుంది. ఇప్పటికే స్కూళ్లకు వేసవి సెలవుల జాబితా కూడా వచ్చేసింది. అయితే, మార్చి 21న స్కూళ్లు, కాలేజీలతోపాటు బ్యాంకులు కూడా బంద్ ఉండనున్నాయి.
విద్యార్థులకు గుడ్న్యూస్ మరోసారి స్కూళ్లకు సెలవు రానుంది. మార్చి 21వ తేదీ స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. హాయిగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వరుసగా మూడు రోజులు తీసుకోవచ్చు తెలుసా?
నిజానికి కేవలం ఒక్కరోజు మాత్రమే స్కూళ్లకు సెలవు ఉంది. కానీ, మరో రెండు రోజులు కూడా జత చేస్తే వరుసగా మూడు రోజులు సెలవు వస్తుంది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. మార్చి 21 శీతల అష్టమి సందర్భంగా అన్నీ స్కూళ్లకు సెలవు రానుంది. ఈరోజు శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్ జిల్లాల్లో ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
మార్చి 22 శనివారం, ఇక మార్చి 23 ఆదివారం నేపథ్యంలో స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. శీతల అష్టమి సందర్భంగా జైపూర్ కలెక్టర్ సెలవు ప్రకటించారు.
గత ఏడాది జైపూర్ కలెక్టర్గా ఉన్న జితేంద్ర సోని నవంబర్ 27న ఆర్డర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో శీతల అష్టమి రోజు అయిన మార్చి 21న స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ప్రధానంగా చక్సూ, జైపూర్ ప్రాంతాల్లో శీతల అష్టమి ఘనంగా జరుపుకొంటారు.