Add Zee Business As A Preferred Source
App

Rohit Sharma: చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ఆసీస్ గ‌డ్డ‌పై వెయ్యి పరుగులు చేసిన ఏకైక భార‌త క్రికెటర్‌గా రికార్డ్

Cricketer Rohit Sharma: టీమిండియా సీనియ‌ర్ ప్లేయర్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై వ‌న్డేల్లో ఆసీస్‌పై 1000 ప‌రుగులు చేసిన తొలి భార‌త క్రికెటర్‌గా.. హిట్‌మ్యాన్ చ‌రిత్ర సృష్టించాడు. అడిలైడ్ వేదిక‌గా ఆసీస్‌తో జరిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో.. రోహిత్ శర్మ తన 59వ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

Rohit Sharma: చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ఆసీస్ గ‌డ్డ‌పై వెయ్యి పరుగులు చేసిన ఏకైక భార‌త క్రికెటర్‌గా రికార్డ్
Image Credit: Ind Vs Aus 2nd Odi Rohit Sharma Achieves Massive Feat (Source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More