IPL: పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ ప్యాంట్లు తడిచిపోయాయి. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ తో పాకిస్థాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ భారత్ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది.