IPL: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ ఆ రెండు మ్యాచ్ లు రద్దు.. ?

IPL: పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ ప్యాంట్లు తడిచిపోయాయి. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ తో పాకిస్థాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ భారత్ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 8, 2025, 11:39 AM IST
 IPL: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ ఆ రెండు మ్యాచ్ లు రద్దు.. ?

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News