Bus Accident In Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి- చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 9 మంది పర్యాటకులు మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి దృశ్యాలు ఇలా ఉన్నాయి.
Alluri Private Travel Bus Accident: అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అల్లూరిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. బస్సు ప్రయాణ సమయంలో మొత్తం 30 మంది ఉన్నారు. మరి కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.