Ap Ration Cards: ఏపీ ప్రజలకు కీలక హెచ్చరిక. రాష్ట్రంలోని కూటమి సర్కార్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు చివరి ఛాన్స్ ఇచ్చింది. నవంబర్ చివరి నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. ఆ తరువాత ఈకేవైసీ లేని కార్డులను రద్దు చేస్తామని పేర్కొంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.