Harish Rao Challenge To Revanth Reddy Fight Against Chandrababu: తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు అయితే రేవంత్ రెడ్డి కేంద్రం మీద యుద్దం చేయాలి.. ఏపీతో కొట్లాడాలి కానీ చంద్రబాబుకు దాసోహం కావొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జలద్రోహి అని ప్రకటించారు.
Uttam Kumar slams on Harish rao: బనక చర్ల ప్రాజెక్ట్ అంశంలో మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంను బద్నాం చేసే పనులు మానుకొవాలని హితవు పలికారు.
Harish Rao Fires on Nara Lokesh: తెలంగాణ వాటా తేల్చకుండా బనకచర్ల ప్రాజెక్ట్ను ఎలా కడతారో చూస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కట్టితీరుతామని అంటామని.. సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా అడ్డుకుంటామన్నారు.
YS Sharmila Slams To Chandrababu: తన తండ్రి వైఎస్సార్ కల అయిన పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టేందుకు బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నారా? అని చంద్రబాబును వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు చంద్రబాబు చేపట్టడం సరికాదని స్పష్టం చేశారు.
Jagadish Reddy Fire On Revanth Reddy Failures: తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మ లేని వాళ్ల పాలన నడుస్తోందని రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో రుజువైందని బీఆర్ఎస్ పార్టీ జగదీశ్ రెడ్డి తెలిపారు. రేవంత్కు అధికారం ఇచ్చింది చీకటి ఒప్పందాలు చేసుకోవడానికా? అని ప్రశ్నించారు.
Kavitha Demands To Revanth Reddy Resign CM Post: తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టును స్పష్టంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Revanth Reddy Clear Cuts Statement On Banakacherla Project: ఇరు రాష్ట్రాల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు అంశం రాలేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ అంశం చర్చకు రానప్పుడు ఆపాలని తాము అడగలేదని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య కీలక చర్చలు జరిగాయి.
Babu Vs Revanth: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ ఓ పట్టానా తీరడం లేదు. దీంతో మరోసారి గురుశిష్యులైన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఢిల్లీ వేదికగా నీటి పంచాయితీ విషయంలో కలిసి చర్చించనున్నారు.
Tg govt letter to central govt on banakacherala: తెలంగాణ ప్రభుత్వం బనక చర్ల ప్రాజెక్ట్ పై కేంద్రంకు సంచలన లేఖ రాసింది. ఈ క్రమంలో ఇప్పతికే కేంద్ర జలవనరుల శాఖమంత్రి సమక్షంలో రేపు (బుధవారం) తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లేఖను రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Environmental Expert Committee Objects Banakacherla Project: తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ex Officials Objects Banakacherla Project: ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును సొంత రాష్ట్ర ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ఆలోచనాపరుల వేదికగా సమావేశమైన కొందరు మేధావులు బనకచర్ల ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వద్దని ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
Banakacherla Project: బనకచర్లకు భారీగా నిధులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాబినేట్ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Harish Rao Slams To Revanth Reddy A Head Of Banakacherla Project Dispute: తెలంగాణ నీటి ప్రాజెక్ట్లపై రేవంత్ రెడ్డికి విషయం తక్కువ విషం ఎక్కువ అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బంధం విడదీయలేనిదిగా పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy Sensational Comments On KCR And Harish Rao: 'ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు.. కోల్పోయాక ఎలా మాట్లాడుతున్నారో వివరించా' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Kalvakuntla Kavitha Satires To Revanth Reddy: తెలంగాణకు వ్యతిరేకంగా జలదోపిడీ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పేపర్ పులిగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Big Shock To Chandrababu Naidu: గురువు సీఎం చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకున్న బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది.