PM Modi visit to Bihar: భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రూ. 62,000కోట్లకు పైగా ఖర్చు చేసే ప్రాజెక్టులను నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగానే బీహార్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా బిహ్తా క్యాంపస్ ను జాతికి అంకితం చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.