భారత్లో కరోనా వైరస్ (Corona Positive cases in India) తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. నిత్యం 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 38 వేలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించాయి.
భారత్లో కరోనా వైరస్ (COVID19 Positive cases in India) తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. నిత్యం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
Corona Positive cases in India | కరోనా తీవ్రత భారత్లో మరింతగా పెరుగుతోంది. ఓవైపు రికవరీ కేసులు మెరుగవుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 10.5 లక్షలు.
ఏపీలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 70,068 శాంపిల్స్ను పరీక్షించగా 10,167 మందికి కరోనావైరస్ ( Coronavirus) సోకినట్టు నిర్ధారణ అయింది.
CoronaVirus Positive Cases In India | భారత్లో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 775 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
COVID19 recoveries In India | కరోనా వైరస్ తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus Positive cases In India) 15 లక్షలు దాటింది. మంగళవారం నాడు ఇప్పటివరకు మరణాలలో ఒకరోజులో అత్యధిక కోవిడ్19 మరణాలు సంభవించాయి.
కరోనావైరస్ వ్యాప్తిపై ( Coronavirus ) ఏ రోజుకు ఆరోజు రాత్రి పూట తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తోన్న కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ఇవాళ విడుదల కాలేదు. ఇవాళ్టి హెల్త్ బులెటిన్ని రేపు ఆదివారం కొత్త విధానంలో విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు ( CM Shivraj Singh Chouhan ) కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనావైరస్ లక్షణాలు ( Coronavirus symptoms ) కనిపించడంతో కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నానని సీఎం ట్వీట్ చేశారు.
తెలంగాణలో శుక్రవారం 15,445 మందికి కరోనావైరస్ పరీక్షలు చేయగా.. 1640 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 683 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇవాళ రాష్ట్రంలో 1,567 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారిన సంఖ్య 50,826 కి చేరుకోగా.. కరోనా కారణంగా ఇవాళ తొమ్మిది మృతి చెందారు.
ఏపీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో మొత్తం 58,052 కరోనా శాంపిల్స్ని ( COVID-19 tests ) పరీక్షించగా.. 7,998 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు( Coronavirus ) 50 వేలకు సమీపంలోకి చేరుకున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 15,882 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,554 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Woman raped in quarantine centre: కరోనావైరస్ సోకడంతో క్వారంటైన్ సెంటర్లో ఉంటూ చికిత్స పొందుతున్న 40 ఏళ్ల మహిళపై అదే క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న కరోనా రోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పల్వెల్లో ( Palvel rape case ) చోటుచేసుకుంది.
COVID-19 updates:హైదరాబాద్ : తెలంగాణలో గురువారం రాత్రి నాటికి గత 24 గంటల్లో 14,027 మందికి కొవిడ్-19 పరీక్షలు చేయగా.. 1,676 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,22,693 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests in Telangana ) నిర్వహించారు.
COVID-19 updates: హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో రోజూలాగే జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 796 కేసులు ఉన్నాయి.
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం రాత్రి వరకు గత 24 గంటల్లో 13,175 మందికి కొవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,524 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.