Fighter Jets: ఆపరేషన్ సింధూర్ ముగిసింది. ఉగ్ర, వైమానిక స్థావరాల ధ్వంసంతో పాకిస్తాన్ తోక ముడిచింది. అంతవరకూ బాగానే ఉంది. మరి ఇండియా ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయిందనేది చర్చనీయాంశంగా మారింది. విదేశీ మీడియా చెబుతున్నదేంటి, వాస్తవమేంటో తెలుసుకుందాం.
Mock Drill: ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ఎనీటైం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ చర్యలతో భారత్ అలర్ట్ అయ్యింది. భారత్ను శాశ్వత శత్రువుగా భావిస్తున్న పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధానికి ఆర్మీ సంసిద్ధంగా ఉంది.
Mock drill in border states: ఇండియా, పాక్ లతో బార్డర్ పంచుకుంటున్న నాలుగు స్టేట్స్ లలో మాక్ డ్రిల్ కు కేంద్రం సన్నాహాలు చేపట్టింది.ఈ క్రమంలో మరోసారి ఏంజరగబోతుందని దానిపై ఉత్కంఠ నెలకొంది.
India - Pakistan: పహల్గామ్ దాడి వెనుక CRPF జవాన్ మోతీ రామ్ జాట్ హస్తం ఉందని గుర్తించిన అధికారులు...అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
India - Pakistan: పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని 200 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
India - Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ దేశం కకావికలమైంది. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ పరిస్థితి కుడిలో పడ్డ ఎలుకలా తయారైంది. అంతేకాదు ఏకంగా ఆ దేశ హోం మినిస్టర్ ఇంటిని తగులబెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
IMF Big Shock To Pakistan: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాత్కాలిక ఊరటనిచ్చింది. బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ సాయం ఉచితంగా మాత్రం అందడం లేదు. ఐఎంఎఫ్ ఏకంగా 11 షరతుల కొండనే పాక్ ముందు ఉంచింది. గతంలో విధించిన షరతులు కలుపుకుంటే మొత్తం 50 షరతులను పాకిస్థాన్ నెరవేర్చాల్సి ఉంటుంది.
New Conditions on Pakistan from IMF: పాకిస్తాన్ కు బిగ్ షాకిచ్చింది ఐఎంఎఫ్. బెయిలౌట్ కార్యక్రమం కోసం IMF పాకిస్తాన్కు 11 కొత్త షరతులను ఇచ్చింది. రుణం కోసం పాకిస్తాన్ ఈ షరతులకు తప్పకుండా అంగీకరించాల్సిందే. కొత్త షరతుల ప్రకారం, పాకిస్తాన్ భారత్ తో ఉద్రిక్తతను తగ్గించుకోవాలి.
Tomorrow Chandrababu Tiranga Rally In Vijayawada: భారత సాయుధ దళాలకు సంఘీభావంగా నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు జరిగాయి. భారీ స్థాయిలో జరగనున్న ఈ ర్యాలీతో బెజవాడలో త్రివర్ణ పతకాలు రెపరెపలాడనున్నాయి.
BSF Jawan Released: బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను దాయాది ఇటీవల విడుదల చేసింది.ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ విచారణకు పూర్ణమ్ షా షాకింగ్ విషయాల్ని వెల్లడించాడు.
Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో నిలిచిన సింధూ నదీ జలాల ఒప్పందం దాయాది దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. అందుకే నీళ్లు వదలాలంటూ ప్రాధేయపడుతోంది. చర్చలకు సిద్ధమంటూ విజ్ఞుప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bsf jawan purnam released by pak: భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ ను ఇండియన్ ఆర్మీ పాక్ చెరనుంచి విడిపించుకుంది.ఈ క్రమంలో జవాన్ పూర్ణమ్ కుమార్ షా భార్య ఎమోషల్గా మాట్లాడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
India pakistan ceaefire: భారత్ భూభాగంలో అక్రమంగా ప్రవేశించిన పాక్ రెంజర్ ను ఇండియన్ ఆర్మీ వదిలేసింది. అటారీ బార్డర్ వద్ద దాయాదికి చెందిన ఆర్మీకి రెంజర్ ను అప్పగించింది.
India pakistan ceasefire: ఇండియన్ ఆర్మీ... పాక్ తో చర్చలు జరిపి మనదేశ బీఎస్ఎఫ్ జవాన్ ను విడుదల చేసేలా చేయించుకుంది. ఈ నేథ్యంలో జవాన్ ను అటారీ బార్డర్ వద్ద పాక్ రెంజర్లు భారత్ ఆర్మీకి అప్పగించారు.
Operation Sindoor: బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను దాయాది పాక్ భారత్ కు అప్పగించింది. ఇండియన్ ఆర్మీ పలు పర్యాయాలు జవాన్ ను అప్పగించాలని పాక్ తో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో జవాన్ ను తిరిగి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
India Pakistan War: పాకిస్తాన్ కొత్త బెదిరింపులకు దిగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన రెండ్రోజులకే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పాక్ కుట్రలను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ చేసిన వ్యాఖ్యలు చూసి నెటిజన్స్ పగలపడి నవ్వుకుంటున్నారు.
How Much Of Indian Soldiers And Armed Forces Salary Details: దేశం కోసం సరిహద్దులో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు జీతాలు ఎంత ఉంటాయో తెలుసా? వారి సేవలకు తగ్గట్టు జీతాలు ఉన్నాయా? అలవెన్స్లు ఏమీ వస్తాయో తెలుసుకుందాం.
Assam Cm himanta biswa sarma: ఇటీవల భారత్ , పాక్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారం జరిగింది. దీనిపై కాంగ్రెస్ నేతలు.. బీజేపీని, మోదీని టార్గెట్ చేసుకుని కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా..అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vijay shah shocking comments on sofia qureshi: మధ్య ప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత, కెబినెట్ మంత్రి కల్నల్ సోఫియా ఖురేషిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రస్తుతం నెట్టింట దుమారం చెలరేగింది.
Harish Rao Sensation Comments On Revanth Reddy Failures: పాకిస్తాన్ను నమ్మి అప్పులు ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరూ ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారి కష్టాలు వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.