Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు హైదరాబాద్ మీదుగా కొనసాగుతోంది. రాహుల్ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. జోడో యాత్రలో పాల్గొనేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Fire Accident in Rahul Gandhi's Bharat Jodo Yatra in Telangana. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది.
Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు కర్నూలులో సాగుతోంది. రాహుల్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఆలూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది. ఏపీలో మొత్తం 119 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.