kumki elephants: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏనుగుల విధ్వంసం నుంచి ప్రజల్ని, పంట పొలాల్ని కాపాడటం కోసం కుంకీ ఏనుగుల్ని కర్ణాటక నుంచి తెచ్చుకుంది. దీనికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు కుంకీల్ని కర్ణాటక ప్రభుత్వం పంపించిన విషయం తెలిసిందే. తాజాగా.. వినాయక, జయంత్ అనే మరో రెండు కుంకీల్ని కూడా పంపించడం జరిగింది. కుప్పం ననియాల నుంచి వీటిని తెప్పించారు.. వీటిని కూడా పంటలపై గ్రామాలపై దాడి చేసే ఏనుగుల్ని తిరిగి అడవిలో పంపడం కోసం ఉపయోగిస్తారు.
Kumki Elephant Details in Telugu: కర్ణాటక ప్రభుత్వం ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులు పంపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని వాటిని ఏపీకి తీసుకువచ్చారు. కుంకీ ఏనుగులు అంటే ఏమిటి..? అవి ప్రజలను ఎలా కాపాడాతాయి..? ఇక్కడ తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.