Maoism: ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో ఆందోళన… ఆవేదన ఉండేది. దీర్ఘకాల సమస్యలను అధికారులు పట్టించుకోరు. అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు పూనుకున్న మావోయిస్టులు ప్రజాభిమానం చూరగొన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కదిలించిన మావోయిస్టులు ప్రజల్లో విశ్వాసం పెంపొందించారు. వీరిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయల విషయానికొస్తే..
Maoism: సాయుధ ఉద్యమం పేరుతో అడవిబాట పట్టిన మావోయిస్టులు కనుమరుగవుతున్నారు. పోరాట పంధాతో కొంతమంది నేలకొరిగపోగా…. పొరాటయోధులు ఆయుధాలను పక్కనబెట్టి ప్రభుత్వాలకు సరెండర్ అవుతున్నారు. కొత్త యేడాదిలో అడవిలో తుపాకుల అలజడి ఉండబోదనే సంకేతాలొచ్చాయి. ఇంతకీ అడవిలో తుపాకుల అలజడి ఏంటి? మావోయిస్టుల్లో వచ్చిన మార్పు ఏంటి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? జీ తెలుగు న్యూస్ స్పెషల్..
Maoisism End in India: మావోయిస్ట్ శకం ముగుస్తోంది. టాప్ లీడర్లలో కొందరు లొంగిపోతే..మరికొందరు ఎన్ కౌంటర్ కు బలి అయిపోతున్నారు. కేంద్ర సర్కార్ చేపట్టిన ఆపరేషన్ కగార్ తో... మావోలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. వరుసగా లీడర్లు బయటకు వస్తున్నా... ఆ నలుగురి ఆచూకీ మాత్రం తెలియటం లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అగ్రనేలు... దండకారణ్యంలో ఉన్నారా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా...ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.