Gen VP Malik Kargil Vijay Diwas 2026: 1999 కార్గిల్ యుద్ధం నుంచి 2025లో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వరకు 27ఏండ్ల కాలంలో భారత రక్షణ రంగం సాధించిన ప్రగతి అనితర సాధ్యం, అనన్య సామాన్యమని చెప్పాలి. అయితే ఆ యుద్ధం కేవలం ఒక విజయాన్ని మాత్రమే అందించలేదు.. భారత సైనిక వ్యూహాలకు స్వదేశీ రక్షణ వ్యవస్థకు ఒక పాఠాన్ని నేర్పింది.
Operation Sindoor Latest News: ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రభావాలకు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గట్టిగా జవాబులు ఇస్తూ గట్టిగా తిప్పి కొట్టారు. ఉగ్రవాదం పై ఉక్కు పాదం మోపేందుకు ఆపరేషన్ సింధూర్ కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు.
Operation Sindoor Anniversary: అణ్వాస్త్రాలు ఉన్న ఒక దేశంపై మరో అణ్వస్త్ర దేశం వైమానిక దాడులు చేయడం చరిత్రలో ఎప్పుడైనా చూశారా? ఊహించుకునేందుకే కష్టంగా ఉంది కదా. కానీ భారత్ ఆ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ ను రెచ్చగొట్టిన పాకిస్తాన్ కు ఊహించని విధంగా గట్టిషాకిచ్చింది. అదే ఆపరేషన్ సింధూర్ రూపంలో. కేవలం 22 నిమిషాల వ్యవధిలోనే పాకిస్తాన్ గర్వాన్ని అణచివేసింది. ఆ దేశాన్ని లొంగిపోయేలా చేసిన ఈ ఆపరేషన్ వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Operation Sindoor 3 Stages: అప్పటి వరకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేయడానికి పహల్గాంకు వచ్చిన వాళ్లకు ఆ రోజు చీకటి రోజుగా మారింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది కుటుంబాల్లో అది పీడకలగా మారింది. ఇది ఒక కుటుంబంపై జరిగిన దాడి కాదు. జాతి మొత్తంపై జరిగిన దాడిగా భావించిన కేంద్రం ప్రతికారం తీర్చుకుంది. మహిళల నుదుటిన సింధూరం తుడిచేసిన ఉగ్రమూకలను అంతం చేయడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అంతేకాదు 86 గంటల్లో గుంట నక్క పాకిస్థాన్ ను మనకు దాసోహం అనేలా చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిందనే విషయానికొస్తే..
One Year For Operation Sindoor: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మన దేశం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ఆపరేషన్కు ఒక సంవత్సరం పూర్తవడంతో భారత సైన్యం ప్రత్యేక వీడియో విడుదల చేసి విజయాన్ని గుర్తు చేసింది. కేవలం 96 గంటల్లో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి పాకిస్థాన్పై భారీ ఒత్తిడి తీసుకువచ్చాయి.
Operation Sindoor Anniversary: Know How Operation Sindoor: భారతదేశం మొత్తం నిద్రపోతున్న వేళ దేశ సరిహద్దులో భారత సైన్య దళాలు చిరకాల ప్రత్యర్థి విరుచుకుపడ్డాయి. మెరుపు దాడులతో శత్రు దేశంలో పరిస్థితి భయానకంగా మారగా.. భారతదేశంలో మాత్రం సంబరాలు జరిగాయి. గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో పూర్తి కథ తెలుసుకుందాం.
Operation Sindoor: దేశాన్ని ప్రేమిస్తే ప్రాణమిస్తాం... ద్వేషిస్తే అంతులేకుండా చేస్తాం... ఇదీ భారత సైన్యం సంకల్పం... పర్యాటక స్థావరాన్ని చూసొద్దామని వెళ్లిన అమాయకుల ప్రాణాలను దుర్మార్గులు బలిగొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యతో సైనికుల రక్తం మరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో సైనిక బలగాలు ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద స్థావరాలను భూస్థాపితం చేశాయి. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆపరేషన్ సింధూర్ ఆత్మశాంతి చేకూర్చింది. కోట్ల మంది భారతీయుల్లో మనోధైర్యాన్ని నింపింది. భారతసైన్యం సత్తా ఏంటో గంటల్లో నిరూపించింది.
Pahalgam terror attack: అనంత నాగ్ జిల్లాలోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు చేశారు. మతం అడిగి మరీ దారుణంగా హతమార్చారు. అంతేకాకుండా వెళ్లి మీ మోదీకి చెప్పుకొండని ఉగ్రవాదులు అమాయకులకు సవాల్ విసరడం అప్పట్లో సంచలనంగా మారింది.
Asaduddin Owaisi: దేశ రాజకీయాల్లో ఆయన ఓ విలక్షణ నాయకుడు… జాతీయ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు... వేదిక ఏదైనా సరే ఆయన మాట తీరే వేరు…. నిన్న మొన్నటిదాకా.. ముస్లింలపై మాట పడనిచ్చేవాడుకాదు.. తాజాగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ నాయకులను ఆలోచింపజేశాయి. ఇపుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడినా… ఆయన మాటలపైనే చర్చసాగుతోంది. ఇంతకీ ఎవరాయన? ఏమన్నారు? ఎందుకొచ్చింది ఆయనలో మార్పు? కాలక్రమంలో ఆయనలో వచ్చిన పరివర్తనకు కారణమేంటి?
Pakistan Army Chief Asim Munir made provocative comments on Operation Sindoor: చింత చచ్చినా.. పులుపు చావదట.. ఈ సామేత వినే ఉంటారు. కొంతమంది బుద్ధి కూడా అంతే. ఎంతసేపు పక్కొళ్లను రెచ్చగొట్టి పైశాచిక ఆనందం పొందడం వారి వ్యక్తిత్వం. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు మోపుతుంటారు. కారణం వారి బలహీనత ఎక్కడ భయటపడుతుందోనన్న భయం. అచ్చం పాకిస్తాన్ రక్షణ దళాలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి ఆపరేషన్ సింధూర్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో తమకు అల్లా సహాయం చేసినట్లు చెప్పుకొచ్చాడు.
Year Ender 2025 Pahalgam to White House Unforgettable Events: 2025 ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. 2026వ సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. కానీ 2025వ సంవత్సరం మిగిల్చిన విషాదాలు, ఉద్రిక్తతలు, ప్రపంచ రాజకీయాలు, మానవీయ ఘర్షణలు వీటన్నింటినీ ఎలా మర్చిపోగలము. భయం, బాధ, విజయం, ఆశ వంటి పలు భావోద్వేగాలతో 2025 సంవత్సరం నిండి ఉంది. వీటికి సంబంధించిన కొన్ని చిత్రాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. పహల్గామ్ ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా భయాందోళన నెలకున్నప్పటికీ.. ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం ధైర్యం, నిశ్చయస్పూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ ఘటన కేవలం భద్రతావైపు మార్పులను మాత్రమే కాదు.. అంతర్జాతీయ మద్దతు, వ్యూహాత్మక మార్పులను కూడా వెలుగులోకి తెచ్చాయి. ఈ తరుణంలోనే ప్రపంచ నాయకత్వ మార్పులు, వైట్ హౌస్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు, శాంతిచర్చలు ప్రపంచ రాజకీయ దశను మలిచాయి.
Lashkar-e-Taiba Warning To Prime Minister Narendra Modi: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట వందలాది ఉగ్రవాదులను మట్టు పెట్టింది. తాజాగా దీనికి ప్రతీకారంగా మరోసారి లష్కర్ ఏ తోయిబా.. ప్రధాని మోడీని అంతం చేస్తామంటూ మరోసారి మేకపోతు గాంభీర్య ప్రకటన చేసారు.
Shoaib Akhtar on India vs Pak match: మరికొన్ని గంటల్లో భారత్ అదే విధంగా దాయాది పాక్ కు మధ్య ఆసియాకప్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Shoaib Akhtar reacts on India vs pak match: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తో తాము తలపడబోతున్నామని, ఈ సమయంలో భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా టికెట్లు అమ్ముడుపోలేదనడంలోనిజంలేదన్నాడు.
Jammu and kashmir Poonch: దాయాది మరోసారి తన వంకర బుద్దిని చూపేట్టింది. పూంచ్ పరిధిలో పదిహేను నిమిషాలు పాటు కాల్పులకు తెగబడింది. ఇండియన్ ఆర్మీ సైతం పాక్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
Pentapati Pullarao About Operation Sindoor: ఆపరేషన్ సింధుర్ జరిగి చాలా రోజులు కావస్తుండగా.. పెంటపాటి పుల్లారావు ఆపరేషన్ సింధూర గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి
Modi Speech On Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన హంతకులను మట్టిలో కలిపినందుకు యావత్ భారత్ మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోందని పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Encounter in Jammu Kashmir: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహదేవ్ చేపట్టి పహల్గం ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టింది.ఈ క్రమంలో పహల్గం ఉగ్రవాదులకు, పోలీసు బలగాలకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది.
India - Pakistan: పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్తో భారత్ గట్టి సమాధానం ఇవ్వడంతో ఆ దెబ్బకు పాక్ ఇంకా కోలుకోలేదు. అప్పుడు జరిగిన నష్టాన్ని పూరించుకోవడటానికి పాకిస్థాన్ నానా తంటాలు పడుతోంది. పాకిస్థాన్ ఇప్పటికీ రిపేర్లు చేసుకుంటూనే ఉంది.
anil Chauhan on Indian army: భారత సీడీఎస్ అనిల్ చౌహన్ భారత సైత్యం అత్యాధునిక టెక్నాలజీని ఇంకా అందిపుచ్చుకొవాల్సిన అవసరం ఉంటన్నారు. అదే విధంగా ఆపరేషన్ సిందూర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ajit doval on operation sindoor: జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ పై అంతర్జాతీయ మీడియా కథనాలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Pahalgam Terror Attack: జమ్ముకాశ్మీర్ లోని పహల్గంలో ఉగ్రకుట్ర యావత్ భారతావణిని కన్నీళ్లు పెట్టించింది. అంతే కాకుండా దీనిపై ఇండియన్ ఆర్మీ సైతం ఆపరేషన్ సిందూర్ తో గట్టిగానే బుద్ది చెప్పింది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.