Jammu Kashmir Attack: పహల్గం ఉగ్రఘటన తర్వాత ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల కోసం జమ్ముకశ్మీర్ అంతట జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఆర్మీ అధికారులు అరెస్ట్ చేశారు.
Ncw serious on trolling: పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమరుడైన నేవీ అధికారి భార్యపై కొంత మంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. దీనిపై తాజాగా.. జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది.
India - Pakistan: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన న్యూఢిల్లీ , తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది.
India - Pakistan: భారత్ ఓ వైపు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ను అష్టదిగ్బంధనం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సింధు నది జలాల ఒప్పందం రద్దుతో పాటు పాకిస్థాన్ విమానాలకు నో ఫ్లై జోన్ గా ప్రకటించడంతో పాటు పాక్ తో ఉన్న అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. తాజాగా ఆ దేశ ప్రతిపక్స నాయకులకైన ఇమ్రాన్ ఖాన్, బిలావల్ భుట్టోలకు కూడా గట్టి బుద్ధి చెప్పే పనిలో పడింది.
Crpf jawan Munir ahmed video: జమ్ములోని గరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ గతంలో పాక్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే..ఈ విషయం తమకు తెలియదనీ.. సీఆర్పీఎఫ్ అధికారులు జవాన్ ను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఆయన తన దగ్గర ఉన్న ప్రూఫ్ ను చూపిస్తు ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
India -Pak: పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఏరివేసే పనిలో పడింది భారత ఆర్మీ. దాడి తర్వాత జమ్మూ కశ్మీర్ లోని అంగుళం అంగుళాన్ని జల్లెడ పడుతోంది భారత ఆర్మీ. ఉగ్రవాడుల వేటలో డ్రోన్లు.. త్రీడీ మ్యాపింగ్ సాయం తీసుకుంటుంది.
India - Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ దేశాన్ని అష్టదిగ్భంధనం చేసే పనిలో పడింది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందం రద్దుతో పాటు.. ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. తాజాగా పాక్ ను చక్రవ్యూహంలో నెట్టే మరో పని చేసింది.
India vs Pakistan: కర్ణాటక మంత్రి బీజడ్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పహల్గం ఘటనపై మాట్లాడుతూ.. మోదీజీ తనకు బాంబు ఇస్తే.. పాక్ కు వెళ్లి ఆత్మాహుతి చేసుకునేందుకు సైతం రెడీ అన్నారు. దాయాదీ దేశంకు,మనకు సంబంధంలేదన్నారు. పాక్ కు భారత్ అన్నివిధాలుగా బుద్ది చెప్పాలని అన్నారు. కేంద్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పుకొచ్చారు.
India - Pak: గత నెల 22న కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన వాళ్లు 26 మంది చనిపోయారు. దీంతో పాకిస్థాన్, భారత్ మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడింది. ఇదంత అక్కడి పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ ఆసిఫ్ మునీర్ ఆధ్వర్యంలోనే జరిగిందనేది నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ను పాశ్చాత్య దేశాలు వెలేసాయి.
India-Pak Tensions Live: అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం సందర్భంగా బంగ్లాదేశ్ బార్డర్లో అప్రమత్తం చేశారు. ర్యాడికల్ గ్రూప్స్తో అటాక్ జరిగే అవకాశం ఉంది.
India - Pakistan: భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకొంటాయి.
India - Pakistan: భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకొంటాయి.
India - Pak Cross Firing : భారత్, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ ఎల్ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు.
India - Pak: పాకిస్థాన్ కు భారత్ మరో దిమ్మ దిరిగే షాక్ ఇచ్చింది. భారత్ పై పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పై తీవ్రమైన చర్యలకు ఉపక్రమించింది నరేంద్ర మోడీ సర్కార్. దెబ్బ కు దెబ్బ సమాధానం అన్నట్టు పాపిష్ఠి పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చింది భారత్ సర్కార్.
Pahalgam Attack Update: భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా అటు సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దులకు సైన్యాలు తరలి వెళ్తున్నాయి. అని సూచనలు వస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది అనేందుకు దారి తీసిన ఐదు పరిణామాల గురించి తెలుసుకుందాం.
Modi - RSS Chief: భారత్, దాయాది దేశమైన పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తల మధ్య ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. త్రివిధ దళాలతో సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు.
Pahalgam Terror Attack: పహాల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత మంగళవారం జరిగిన ఈ ఉగ్రదాడిలో 27 మందు టూరిస్టులు మృతి చెందారు. కశ్మీర్ లోయలోని 48 టూరిస్టు ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది.
Pakistan Water Crisis Due To Pahalgam Attack: పాకిస్తాన్లో నీటి కోసం అంతర్గత ఆందోళన నెలకొంది. ఈ మేరకు అక్కడి రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బెలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం మరోవైపు సింధు రాష్ట్రంలో నీళ్ల కోసం ఉద్యమం జరుగుతోంది.
Pm modi govt on bbc coverage: పహల్గం ఉగ్ర ఘటనపై కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో దీనిపై పాక్ ను భారత్ అష్టదిగ్బంధనం చేసింది. సింధూ నదీజలాల ఒప్పందంను రద్దు చేసింది. ఈ క్రమంలో ఇటీవల బీబీసీ ప్రచురించిన ఒక కథనంపై భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది.
Pahalgam Terror Attack: ఈ నెల 22న జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26వ మందిని పొట్టనపెట్టుకున్నారు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. ఈ ఘటనను దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చనిపోయిన వారి కోసం దేశ వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అటు విదేశాల్లోని ఎన్నారై లను కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.