Year Ender 2025 Pahalgam to White House Unforgettable Events: 2025 ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. 2026వ సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. కానీ 2025వ సంవత్సరం మిగిల్చిన విషాదాలు, ఉద్రిక్తతలు, ప్రపంచ రాజకీయాలు, మానవీయ ఘర్షణలు వీటన్నింటినీ ఎలా మర్చిపోగలము. భయం, బాధ, విజయం, ఆశ వంటి పలు భావోద్వేగాలతో 2025 సంవత్సరం నిండి ఉంది. వీటికి సంబంధించిన కొన్ని చిత్రాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. పహల్గామ్ ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా భయాందోళన నెలకున్నప్పటికీ.. ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం ధైర్యం, నిశ్చయస్పూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ ఘటన కేవలం భద్రతావైపు మార్పులను మాత్రమే కాదు.. అంతర్జాతీయ మద్దతు, వ్యూహాత్మక
Team India Refused To Take Asia Cup: దుబాయ్ వేదికగా ఆసియా కప్ చివరి మ్యాచ్లో పాకిస్థాన్ను ఓడించి టీమ్ఇండియా తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా, భారత కెప్టెన్ ACC (ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించాడు.
Pahalgam Terror Attack: జమ్ముకాశ్మీర్ లోని పహల్గంలో ఉగ్రకుట్ర యావత్ భారతావణిని కన్నీళ్లు పెట్టించింది. అంతే కాకుండా దీనిపై ఇండియన్ ఆర్మీ సైతం ఆపరేషన్ సిందూర్ తో గట్టిగానే బుద్ది చెప్పింది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Pakistan spy youtuber Jyoti Malhotra: దాయాది పాక్ కు గూఢచార్యం కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. యూట్యూబర్ జ్యోతికి ఇటీవల కోర్టు.. 14 రోజుల జూడిషియల్ కస్టడీ విధిస్తు ఆదేశాలు ఇచ్చింది.
Jyoti Malhotra Pak spy Video: జ్యోతి మల్హోత్రా గతంలో పాక్ లో పర్యటన నేపథ్యంలో అనార్కలీ బజార్ ను సందర్శించింది. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ కు చెందిన ఒక యూట్యూబర్ వీడియోలో జ్యోతి మల్హోత్రా చుట్టుపక్కల ఆరుగురు గన్ మెన్ లు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Jyoti Malhotra Case: దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈక్రమంలో గతంలో పాక్ కు వెళ్లినప్పుడు ఆమె తన డైరీలో దాయాదిపై ఉన్న ప్రేమను రాసుకొచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
Youtuber Jyothi Malhotra News: జ్యోతి మల్హోత్రా ఘటన ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమెను ఎన్ఐఏ, ఐబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Pak spy Jyothi Malhotra case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.ఈ ఘటనలో తవ్విన కొద్ది విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె కూడా పాక్ లోని కర్తార్ పూర్ కు పలు మార్లు వెళ్లినట్లు విషయం బైటపడింది.
Jammu Kashmir Attack: పహల్గం ఉగ్రఘటన తర్వాత ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల కోసం జమ్ముకశ్మీర్ అంతట జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఆర్మీ అధికారులు అరెస్ట్ చేశారు.
Ncw serious on trolling: పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమరుడైన నేవీ అధికారి భార్యపై కొంత మంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. దీనిపై తాజాగా.. జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది.
India - Pakistan: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన న్యూఢిల్లీ , తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది.
India - Pakistan: భారత్ ఓ వైపు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ను అష్టదిగ్బంధనం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సింధు నది జలాల ఒప్పందం రద్దుతో పాటు పాకిస్థాన్ విమానాలకు నో ఫ్లై జోన్ గా ప్రకటించడంతో పాటు పాక్ తో ఉన్న అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. తాజాగా ఆ దేశ ప్రతిపక్స నాయకులకైన ఇమ్రాన్ ఖాన్, బిలావల్ భుట్టోలకు కూడా గట్టి బుద్ధి చెప్పే పనిలో పడింది.
Crpf jawan Munir ahmed video: జమ్ములోని గరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ గతంలో పాక్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే..ఈ విషయం తమకు తెలియదనీ.. సీఆర్పీఎఫ్ అధికారులు జవాన్ ను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఆయన తన దగ్గర ఉన్న ప్రూఫ్ ను చూపిస్తు ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
India -Pak: పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఏరివేసే పనిలో పడింది భారత ఆర్మీ. దాడి తర్వాత జమ్మూ కశ్మీర్ లోని అంగుళం అంగుళాన్ని జల్లెడ పడుతోంది భారత ఆర్మీ. ఉగ్రవాడుల వేటలో డ్రోన్లు.. త్రీడీ మ్యాపింగ్ సాయం తీసుకుంటుంది.
India - Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ దేశాన్ని అష్టదిగ్భంధనం చేసే పనిలో పడింది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందం రద్దుతో పాటు.. ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. తాజాగా పాక్ ను చక్రవ్యూహంలో నెట్టే మరో పని చేసింది.
India vs Pakistan: కర్ణాటక మంత్రి బీజడ్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పహల్గం ఘటనపై మాట్లాడుతూ.. మోదీజీ తనకు బాంబు ఇస్తే.. పాక్ కు వెళ్లి ఆత్మాహుతి చేసుకునేందుకు సైతం రెడీ అన్నారు. దాయాదీ దేశంకు,మనకు సంబంధంలేదన్నారు. పాక్ కు భారత్ అన్నివిధాలుగా బుద్ది చెప్పాలని అన్నారు. కేంద్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పుకొచ్చారు.
India - Pak: గత నెల 22న కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన వాళ్లు 26 మంది చనిపోయారు. దీంతో పాకిస్థాన్, భారత్ మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడింది. ఇదంత అక్కడి పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ ఆసిఫ్ మునీర్ ఆధ్వర్యంలోనే జరిగిందనేది నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ను పాశ్చాత్య దేశాలు వెలేసాయి.
India-Pak Tensions Live: అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం సందర్భంగా బంగ్లాదేశ్ బార్డర్లో అప్రమత్తం చేశారు. ర్యాడికల్ గ్రూప్స్తో అటాక్ జరిగే అవకాశం ఉంది.
India - Pakistan: భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకొంటాయి.
India - Pakistan: భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకొంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.