India Vs Pakistan: పాక్ నుంచి అక్రమంగా యూపీలోని మొరాదాబాద్ లోకి ప్రవేశించిన 22 మంది మహిళలు వంద మందికి పైగా సంతానంను కన్నారని విషయం వెలుగులోకి వచ్చింది.
Jammu Kashmir Attack: పహల్గం ఉగ్రఘటన తర్వాత ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల కోసం జమ్ముకశ్మీర్ అంతట జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఆర్మీ అధికారులు అరెస్ట్ చేశారు.
Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై దాయాదికి భారత్ మరోభారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందంను రద్దు చేసుకున్న భారత్, తాజాగా.. బాగ్ లీహర్ ఆనకట్ట నుంచి పాక్ కు నీటి సరపరాను నిలిపివేసింది.
Zameer Ahmed Khan Video: కర్ణాటకకు చెందిన బీజడ్ జమీర్ ఖాన్ తనకు బాంబు ఇస్తే పాక్ కు వెళ్లి ఆత్మహుతి చేసుకునేందుకు సైతం సిద్దమంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.ఈ కామెంట్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Amaravati Capital Relaunch programme: అమరావతి రాజధాని పునఃప్రారంభకార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హజరయ్యారు.ఈ క్రమంలో మంత్రి నారాలోకేష్ పహల్గం ఉగ్రదాడిపై ఎమోషల్ గా మాట్లాడారు.
pahalgam Terror Attack: పాకిస్తాన్ జెర్సీ ధరించిన ఒక యువతితో మహేష్ బాబు కొడుకు షికార్లు కొడుతున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీనిపై భారతీయులంతా మండిపడుతున్నారు.
US Secretary Marco rubio: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా.. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగారు. ఆయన ఇరుదేశాలకు ఫోన్ చేసి పహల్గం ఘటనపై మాట్లాడారు.
Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పాక్ కు అనుకూలంగా మాట్లాడితే వదిలేదిలేదని స్పష్టం చేశారు. అంత ఇష్టముంటే అక్కడికి వెళ్లి ఉండాలని సెటైర్ లు వేశారు.
Pahalgam Terror Attack news: పాక్ ప్రధాని షెహబాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని.. ఆయన భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అని తెగ టెన్షన్ పడిపోయారని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలో దీనిపై భారత్ నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు.
Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై ప్రస్తుతం భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం యూపీకి చెందిన లేడీ సింగర్ నేహసింగ్ కాంట్రవర్సీ పోస్ట్ లు దేశంలో సంచలనంగా మారాయి. దీంతో యూపీ పోలీసులు దేశద్రోహాం కేసును నమోదు చేశారు.
Former Pak PM Nawaz Sharif: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. భారత్ తో అస్సలు గొడవలు పెట్టుకొవద్దని మాజీ ప్రధాని షెహబాజ్ తో చెప్పారు.
India bans pakistan 16 youtube channels: భారత్ మరోసారి పాక్ కు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పాక్ అన్నిచర్యలను భారత్ ఆర్మీ గట్టిగానే తిప్పికొడుతుంది. ఈ క్రమంలో పాక్ కు చెందిన అన్ని యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది.
Pahalgam Terror attack: పహల్గం టెర్రర్ దాడిని భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఇప్పటికే హోమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి పాక్ పౌరుల్ని వాళ్లదేశాలకు పంపించేయాలని ఆదేశించారు.
Pahalgam terror Attack: టెర్రరిస్టుల దాడి ఘటనను భారత్ చాలా సీరియస్గా తీసుకుంది.ఈ సారి మాత్రం పాక్ కు కొట్టె దెబ్బతో దాని జీవితంలో నిద్రలో కూడా భారత్ పేరు తల్చుకుంటే.. భయపడేలా ఉండాలని భావిస్తుంది. ఈ క్రమంలో పాక్ పై తప్పనిసరిగా బుద్ది చెప్పాలని దేశ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
Amit Shah Dial All Cms: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ముఖ్యంగా మనదేశంలో ఉన్న పాక్ వాళ్లను ఇప్పటికే 48 గంటల్లో వెళ్లిపోవాలని భారత్ అల్టిమేటం జారీ చేసినం విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమిత్ షా కాల్ చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రదాడుల తర్వాత భారత్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉంటున్న సీమా హైదర్ పాక్ కు వెళ్లాలా.. అనేదానిపై చర్చనెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.