Indian Forex Reserve: భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి తర్వాత ఆగ్రహంతో రగిలిపోయిన భారత్..పాక్ ఉగ్రవాద స్థావరాలను నెలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతికార దాడులకు దిగిన పాకిస్తాన్ కు సైతం భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది. కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయినా కూడా పాక్ కుక్క బుద్ధి ఏమాత్రం మారలేదు. భారత్ పై డ్రోన్స్ తో దాడులు చేస్తున్నాయి. కానీ పాక్ డ్రోన్స్ దాడులు చేస్తుంటే..భారత విదేశీ మారక నిల్వలు మాత్రం భారీగాపెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, మే 9తో ముగిసిన వారంలో నిల్వలు $4.55 బిలియన్లు పెరిగి $690.62 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ
Tomorrow Chandrababu Tiranga Rally In Vijayawada: భారత సాయుధ దళాలకు సంఘీభావంగా నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు జరిగాయి. భారీ స్థాయిలో జరగనున్న ఈ ర్యాలీతో బెజవాడలో త్రివర్ణ పతకాలు రెపరెపలాడనున్నాయి.
Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో నిలిచిన సింధూ నదీ జలాల ఒప్పందం దాయాది దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. అందుకే నీళ్లు వదలాలంటూ ప్రాధేయపడుతోంది. చర్చలకు సిద్ధమంటూ విజ్ఞుప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Narendra Modi Sensation Comments In AFS Adampur: ఆపరేషన్ సిందూర్ అనంతరం తన దాడులతో పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తుండగా ప్రధాని మోదీ వాటికి తన పర్యటనతో పాకిస్థాన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తన ప్రసంగంతో ప్రత్యర్థికి భారీ షాక్ ఇచ్చారు.
India Pakistan DGMOs Meeting Tomorrow: అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్న భారత్, పాకిస్థాన్లు రేపు కీలక సమావేశం కానున్నాయి. డీజీఎంఓల సమావేశం ఏ నిర్ణయాలు తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ముగుస్తుందా? అనేది తెలుసుకుందాం.
Chandrababu Reaction On Ceasefire: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరగడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా నిలబడాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
Watch KA Paul Viral Comments: కొన్ని రోజులకే పాకిస్థాన్ కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం తాను ఆపినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశాడు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
Top 10 Reasons For India Pakistan Ceasefire Checkout Here: ఒక్క భారీ దెబ్బ వేస్తే సర్వనాశనమయ్యే పాకిస్థాన్ దెబ్బకు తోక ముడుచుకుంది. మూడు అంటే మూడు రోజులకే భారతదేశ దాడులను తట్టుకోలేక చేతులెత్తేసింది. అమెరికాను తీసుకువచ్చి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేసింది.
Pawan Kalyan Will Attend To Tomorrow Martyr Murali Nayak Funeral: పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. వివిధ ప్రముఖులు, సైనిక అధికారులు హాజరుకానున్న అంత్యక్రియల షెడ్యూల్ ఇలా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
India Pakistan war live updates: భారత్ పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రజల నివాసాలు, ఆలయాలను టార్గెట్ గా చేసుకుని మరీ దాడులకు తెగబడుతుంది. దీనికి సంబంధించిన వీడియోలను కేంద్రం తాజాగా.. విడుదల చేసింది.
India attack on Pakistan: భారత్ పాక్ కు చుక్కలు చూపిస్తుంది. ముప్పెట దాడులు చేస్తు దాయాదిని అల్లకల్లోలంకు గురిచేస్తుంది. ఈ క్రమంలో భారత్ ఇప్పటి వరకు అనేక సార్లు డ్రోన్ దాడుల్ని చేసింది.
Operation Sindoor: భారత్ , పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఒక కార్యక్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
China on operation Sindoor: భారత్ ,పాక్ ల యుద్దం కొనసాగుతుంది. దాయాది పీచమణించే విధంగా ఇండియన్ ఆర్మీ ముప్పెట దాడులకు దిగింది.ఈ క్రమంలో తాజా పరిణామాల నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ మంత్రి లిన్ జియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
India Pakistan War update: భారత్ దాయాదిపై పాక్ పీచమణుస్తుంది. గురువారం రాత్రి నుంచి ఇండియన్ ఆర్మీ పాక్ పై ముప్పెట దాడికి దిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతకంపై ఉజ్జయిని పండితుడు చెప్పిన జ్యోతిష్యం సంచలనంగా మారింది.
India-Pakistan New Live: పాకిస్తాన్ తాజాగా అమృత్సర్ను లక్ష్యంగా క్షిపణి ప్రయోగించగా, భారత సైన్యం దానిని మధ్యలోనే పేల్చేసింది. శకలాలు స్వర్ణ దేవాలయం దగ్గర పడటంతో అమృత్సర్లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్, రాజస్థాన్ సరిహద్దులు మూసివేశారు, అనుమానితులను కాల్చివేయాలని ఆదేశించారు. అమృత్సర్కు సమీపంలోనే అట్టారీ-వాఘా సరిహద్దు ఉంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిన్న అర్ధరాత్రి భారత బలగాలు పాక్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి.
Pak MP Tahir Iqbal Tears: భారతదేశం దాడులతో పాకిస్థాన్ గజగజ వణికిపోతుండగా అక్కడి ప్రజలు తీవ్ర భయాందోలన చెందుతున్నారు. భారత్ దాడిని చూసి అక్కడి ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పార్లమెంట్లో భారతదేశం చేస్తున్న దాడిని వివరిస్తూ పాకిస్థాన్ ఎంపీ తాహీర్ ఇక్బాల్ భావోద్వేగానికి గురయి 'దేవుడా నువ్వే రక్షించు' అంటూ ప్రార్థించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.
India Pakistan War: ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపధ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్తో దాడులు చేస్తోంది. అనుభవజ్ఞులైన వైమానిక సిబ్బందిని రంగంలో దించుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MP Tahir Iqbal Gets Tears Video Viral: భారతదేశం చేస్తున్న దాడితో పాకిస్థాన్ గజగజ వణికిపోతుంది. ఏకంగా ఓ ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'మేం పాపులం.. నిస్సహాయులం.. మీరు ఇచ్చిన దేశాన్ని కాపాడండి. భారతదేశం నుంచి మీరే కాపాడాలి దేవుడా' అంటూ పాకిస్థాన్ ఎంపీ కన్నీటి పర్యంతమయ్యాడు.
Harish Rao Reacts On Operation Sindoor: భారతదేశం పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై భారత సైనికులకు హరీశ్ రావు సలామ్ చేశారు. 'మనమందరం భారతీయులం. ఒక్క తాటిపై ఉండాలి. యావత్ భారత జాతి భారత సైనికుల పక్షాన నిలుస్తున్నది. కులం, మతం, జాతి, ప్రాంతం లేదు మనమందరం ఒక్కటై బలాన్ని చాటుదాం' అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
Operation Abhyaas Mock Drill Live Updates In India: భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ చేపట్టారు. ఆపరేషన్ అభ్యాస్ పేరిట నిర్వహించిన మాక్డ్రిల్ విజయవంతమైంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.