Andhra Pradesh
Telangana
500 Notes: మార్కెట్లోకి కొత్త 500 రూపాయలు దొంగనోట్లు చెలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.