CM on Simhachalam Tragedy: సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Simhachalam Tragedy Reasons: సింహాచలంలో ఘోర ప్రమాదం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ చందనోత్సవం వేళ అపశృతి చోటు చేసుకుంది. సింహాచలంలో గోడకూలి 8 మంది మృతి చెందారు. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.
8 Dead At simhachalam Temple: చందనోత్సవం వేళ సింహాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని సంహాచలం అప్పన్న చందనోత్సవం వేళ కొత్త షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.