Andhra Pradesh
Telangana
తూత్తుకూడిలో ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో తమిళనాడు పొల్యూషన్ బోర్డు సూచనల మేరకు గురువారం స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీకి విద్యుత్ సేవలు నిలిపివేశారు.