Tirumala Ratha Saptami: నేడు రథసప్తమి పర్వదినం, అంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జయంతి. ఈ సందర్భంగా తిరుమలలో రథసప్తమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. అందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మలయప్ప స్వామివారు ఏడు విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహిస్తారు.
Tirumala Ratha Saptami: రేపు రథసప్తమి పర్వదినం. రథసప్తమి అంటే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి పుట్టిన రోజు. ఈ వేడుకను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇక తిరుమలలో కలియుగ వైకుంఠంగా ఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతాయి.
Tirumala:తిరుమల దివ్యక్షేత్రం రథసప్తమికి ముస్తాబైంది. ఈనెల 25వ తేదీన సూర్యజయంతి సందర్భంగా రథసప్తమి నిర్వహిస్తారు. ఒకే రోజు స్వామివారు ఏడువాహనాలపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మినీ బ్రహ్మోత్సవంగా నిర్వహించే రథసప్తమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.