Vodafone-Idea Shares: ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. రూ. 41,000కోట్ల వడ్డీ జరిమానాల మినహాయింపు పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. దీంతో వీఐ షేర్లు భారీగా పతనం అయ్యాయి. కంపెనీ మొత్తం రూ. 80, 000కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సింది. టెలికాం శాఖ మినహాయింపు విజ్నప్తిని నిరాకరించింది. ప్రభుత్వం సహాయం చేయనట్లయితే 2026 తర్వాత సంస్థ నడవదని సీఈవో హెచ్చరించారు. ఇది దేశఖ్యాతికి హాని కలిగిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
IDEA Shares: వొడాఫోన్ ఐడియాలో రూ. 37వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్పెక్ట్రమ్ బకాయిలను ఈక్విటీగా మార్చడం వల్ల వోడాఫోన్ ఐడియా మొత్తం అప్పు దాదాపు 18 శాతం తగ్గుతుంది. కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99%కి పెరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.