Add Zee Business As A Preferred Source
App

Telugu Latest News: స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థుల ధర్నా.. ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చిన నాయకులు..

Bc Students Protest Latest News: బీసీ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందట ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా వందలాది బీసీ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు పలికారు.

Telugu Latest News: స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థుల ధర్నా.. ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చిన నాయకులు..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..