Add Zee Business As A Preferred Source
App

Employees Gratuity Hike: ప్రభుత్వ ఉద్యోగులకు మరో జాక్‌పాట్.. రూ.8 లక్షలకు గ్రాట్యూటీ పెంపు

Big Good News To Employees Double Hike Of Gratuity: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇన్నాళ్లు ఉన్న గ్రాట్యూటీని రెండింతలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు తమ చిరకాల వాంఛ నెరవేరిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Employees Gratuity Hike: ప్రభుత్వ ఉద్యోగులకు మరో జాక్‌పాట్.. రూ.8 లక్షలకు గ్రాట్యూటీ పెంపు
Image Credit: Telangana Employees Gratuity Hike

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.