Add Zee Business As A Preferred Source
App

Revanth Reddy: కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్..

Revanth Reddy: కానిస్టేబుల్‌ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ గోషామహల్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కానిస్టేబుల్ ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Revanth Reddy: కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్..
Image Credit: CM Revanth Reddy (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More