Add Zee Business As A Preferred Source
App

ED on Ibomma piracy case: ఐ బొమ్మ కేసులో కీలక పరిణామం.. సీపీ సజ్జనార్‌కు ఈడీ సంచలన లేఖ .. ఎందుకో తెలుసా..?

Ibomma immadi ravi case: ఐబొమ్మ కేసులో భారీ ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయని ఈడీ హైదరాబాద్ సీపీకి లేఖను రాసింది. కేసుకు సంబంధించిన అన్నివివరాలు తమకు ఇవ్వాలని కూడా చెప్పింది. దీంతో ఈ కేసులో మరో మలుపు చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు.

ED on Ibomma piracy case: ఐ బొమ్మ కేసులో కీలక పరిణామం.. సీపీ సజ్జనార్‌కు ఈడీ  సంచలన లేఖ .. ఎందుకో తెలుసా..?
Image Credit: Hyderabadnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More