Add Zee Business As A Preferred Source
App

KT Rama Rao: 'రేవంత్‌ రెడ్డిని గెలిపించి తినే పళ్లెంలో మట్టి పోసుకున్నాం': కేటీఆర్‌

KT Rama Rao Slams To Revanth Reddy: కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి తినే పళ్లెంలో మట్టి పోసుకున్నామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఐదు వందల రోజుల్లో ఒక్క హామీ నెరవేర్చారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.
KT Rama Rao: 'రేవంత్‌ రెడ్డిని గెలిపించి తినే పళ్లెంలో మట్టి పోసుకున్నాం': కేటీఆర్‌
Image Credit: KT Rama Rao Slams To Revanth Reddy

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.