Add Zee Business As A Preferred Source
App

Hyderabad Ganesh Immersion: అరె వావ్.. గణపయ్య భక్తులకు అద్దిరిపోయే వార్త.. రాత్రంత నడవనున్న MMTS రైళ్లు..

Ganesh immersion in Hyderabad: హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ అంతా భక్తులతో నిండిపోయింది. ముఖ్యంగా రోడ్లన్ని భక్తులతో నిండిపోయాయి. చాలా చోట్ల గణపయ్య విగ్రహాల శోభయాత్ర నేపథ్యంలో అధికారులు డైవర్ట్ చేశారు.

Hyderabad Ganesh Immersion: అరె వావ్.. గణపయ్య భక్తులకు అద్దిరిపోయే  వార్త.. రాత్రంత నడవనున్న MMTS రైళ్లు..
Image Credit: Hyderabadnews(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More