Add Zee Business As A Preferred Source
App

Kaleshwaram Project Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ ఎంక్వైరికీ చేయాలని కేంద్రానికి రేవంత్ లేఖ..

Kaleshwaram Project Report: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పై CBI దర్యాప్తు చేయాలంటూ …   రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి  లేఖ రాసింది.  ఇందుకు సంబంధించిన లేఖను కేంద్ర హోం  శాఖకు పంపినట్లు తెలుస్తోంది.  నీటిపారుదల శాఖ,  సీఎం ఆమోదం తీసుకొని రాష్ట్ర హోం శాఖ నుంచి కేంద్ర హోం శాఖకు లేఖ పంపినట్లు సమాచారం.   
Kaleshwaram Project Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ ఎంక్వైరికీ చేయాలని కేంద్రానికి రేవంత్ లేఖ..
Image Credit: CBI Enquiry (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.