Add Zee Business As A Preferred Source
App

Maoist Party: మావోయిస్టుల్లో విభేదాలు..మల్లోజుల వేణుగోపాల్‌ను ద్రోహిగా పేర్కొంటూ.. ఆయుధాలు అప్పగించాలని హెచ్చరిక..!!

Maoist Party:  వరుస ఎన్ కౌంటర్లతో కేంద్ర స్థాయి నాయకులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు పొడచూపినట్లు స్పష్టం అవుతోంది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధమంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి చేసిన ప్రకటన ఇప్పుడు ఆ పార్టీలో పెనుదుమారం రేపుతోంది. అది పార్టీ నిర్ణయం కాదంటూ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ద్రోహిగా పేర్కొంటూ ఆయన దగ్గర ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలంటూ వార్నింగ్ ఇచ్చింది.

Maoist Party: మావోయిస్టుల్లో విభేదాలు..మల్లోజుల వేణుగోపాల్‌ను ద్రోహిగా పేర్కొంటూ.. ఆయుధాలు అప్పగించాలని హెచ్చరిక..!!
Image Credit: Maoist Party

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More