Add Zee Business As A Preferred Source
App

MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు త్వరలో స్పీకర్ నోటీసులు..

Telangana MLAs Disqualification: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన  పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ  స్పీకర్‌ గడ్డం ప్రసాద్  నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. న్యాయసలహా తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు త్వరలో స్పీకర్ నోటీసులు..
Image Credit: BRS Rebel MLA (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More