Add Zee Business As A Preferred Source
App

SLBC Tunnel: ఆ 8 మంది చనిపోయి ఉంటారు..జేపీ అసోసియేట్స్ ప్రకటన

SLBC Tunnel: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో సహయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ క్రమంలో టన్నెల్ కాంట్రాక్టర్ నుంచి కీలకమైన ప్రకటన వెలువడింది. ఇదే ఇప్పడు ఆందోళన రేపుతోంది. 
SLBC Tunnel: ఆ 8 మంది చనిపోయి ఉంటారు..జేపీ అసోసియేట్స్ ప్రకటన
Image Credit: SLBC Tunnel ( file photo)

About the Author