Add Zee Business As A Preferred Source
App

HCU 400 Acres: ఢిల్లీకి చేరిన హెచ్‌సీయూ భూముల వివాదం.. కాపాడాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు

Telangana BJP MPs Meets Forest Minister On HCU 400 Acres Land Dispute: జాతీయ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన హెచ్‌సీయూ 400 ఎకరాల భూమి అంశం కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లింది. వెంటనే ఆ భూములను కాపాడాలని ఎంపీలు కేంద్రాన్ని కోరారు.
HCU 400 Acres: ఢిల్లీకి చేరిన హెచ్‌సీయూ భూముల వివాదం.. కాపాడాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు
Image Credit: Telangana BJP MPs HCU Lands Dispute

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.