Add Zee Business As A Preferred Source
App

Telangana: మరి కాసేపట్లో గవర్నర్ దగ్గరకు అఖిల పక్షం..

Telangana: కాసేపట్లో  రాష్ట్ర మంత్రులు , కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్‌ భవన్‌కు వెళ్ళనున్నారు.  బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు  అంశంపై  గవర్నర్‌ను కలవనున్నారు.

Telangana: మరి కాసేపట్లో గవర్నర్ దగ్గరకు అఖిల పక్షం..
Image Credit: Telangana Governor (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More