
nerella sharada meets with lady aghori in chanchalguda jail: లేడీ అఘోరీ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లేడీ అఘోరీని మోకీలా పోలీసులు యూపీకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు . అంతే కాకుండా.. ప్రస్తుతం చెవేళ్ల కోర్టు లేడీ అఘోరీకి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అంతే కాకుండా.. ప్రస్తుతం.. లేడీ అఘోరీని తొలుత కంది సెంట్రల్ జైలుకు తరలించారు.
కానీ అక్కడ లేడీ అఘోరీని ఏ జైలులో పెట్టాలో తెలియగా.. మళ్లీ కోర్టు వారికి విన్నవించారు. ఈ క్రమంలో అఘోరీని చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ మహిళ కమిషన్ చైరపర్సన్ నేరెళ్ల శారద.. చంచల్ గూడ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు .
ఈక్రమంలో జైలులో మహిళలకు అన్నివిధాలపైన సదుపాయాలు కల్పిస్తున్నారా.. అన్న విషయాలపై ఆరాలుతీశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బ్యారక్ లో ఉన్న అఘోరీతో మహిళ కమిషన్ చైరపర్సన్ నేరెళ్ల శారద మాట్లాడారు.
ప్రస్తుతం ఒక మహిళను పూజల పేరిట పది లక్షలు తీసుకుని మోసం చేసిందని ఆరోపణలుపై లేడీ అఘోరీపై మోకీలా పోలీసులు కేసుల్ని నమోదుచేశారు.ఈ క్రమంలో లేడీఅఘోరీ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక మంగళగిరికి చెందిన వర్షిణిని పెళ్లి చేసుకొవడం అంతే కాకుండా.. ఆమెను పెళ్లి చేసుకొవడం కూడా తెలుగు స్టేట్స్ లో హాట్ టాపిక్ మారింది. అప్పట్లో సనాతన ధర్మం కోసం.. అంటూ మాట్లాడి.. ఇప్పుడు గొడవలకు దిరి మరల..పెళ్లి,చీటింగ్ అంశాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe