Add Zee Business As A Preferred Source
App

Jewel Robbery: హైదరాబాద్ లో దారుణం.. యజమానికి మత్తు మందు ఇచ్చి రూ. 2 కోట్ల బంగారంతో ఉడాయించిన పనివాళ్లు..

నగల వ్యాపారికి మత్తు మందు ఇచ్చి ఇళ్లంతా దోపిడీ చేసిన దారుణ ఘటన హైదరాబాద్ కాచిగూడలో జరిగింది. వ్యాపార వేత్త హేమరాజ్ ఇంట్లో రెండు కిలోల బంగారు ఆభరణాలు, మూడు కోట్ల నగదు చోరీ చేశారు. ఇంట్లో పనివాళ్లైన నేపాలీలు.. హేమరాజ్ దంపతులకు రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి వాళ్లు మత్తులోకి జారుకున్న తర్వాత ఇంట్లో దోపిడికి స్కెచ్ వేశారు. అందుకు ప్రణాళికలు రచించారు.  
Jewel Robbery: హైదరాబాద్ లో దారుణం.. యజమానికి మత్తు మందు ఇచ్చి రూ. 2 కోట్ల బంగారంతో ఉడాయించిన పనివాళ్లు..
Image Credit: Hyderabad Robbery (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.