Add Zee Business As A Preferred Source
App

Murder: దారుణం.. వికారాబాద్‌ జిల్లాలో నలుగురిని నరికి చంపిన వ్యక్తి..! చివరికి ఏమైందంటే?

Vikarabad Murder: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నలుగురుని దారుణంగా హత్య చేసి తాను కూడా సూసైడ్ చేసుకున్న ఘటన కుల్కచర్లలో జరిగింది. స్థానికుల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన వేపూరు యాదయ్య అతని భార్య, ఇద్దరు పిల్లలు, వదినను కత్తితో పొడిచి చంపి తాను సూసైడ్ చేసుకున్నాడు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Murder: దారుణం.. వికారాబాద్‌ జిల్లాలో నలుగురిని నరికి చంపిన వ్యక్తి..! చివరికి ఏమైందంటే?
Image Credit: Vikarabad Murder: Source: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More