Add Zee Business As A Preferred Source
App

ZEE Telugu Achievers Awards 2025: ఈ రోజే భారీగా జీ తెలుగు అఛీవర్స్ అవార్డ్స్.. ముఖ్య అతిథులుగా రాజకీయ, సినీ అతిరథ మహారథులు..

ZEE Telugu Achievers Awards 2025: జీ న్యూస్.. ప్యాన్ ఇండియా న్యూస్ నెట్ వర్క్. మన దేశంలో దాదాపు 18 వార్తా ఛానళ్లతో దేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏ  మూల ఏం జరిగినా క్షణాల్లో జీ స్క్రీన్ పై కనిపించాల్సిందే. గంట గంటకు బ్రేకింగ్ న్యూస్, ప్రముఖ వార్తలపై  ప్రత్యేక కథనాలు, ప్రపంచంలో జరిగే వివిధ పరిణామాలపై విశ్లేషణలతో దేశంలో ప్రతి గడపకు చేరువ  అయింది. ఇక జీ నెట్ వర్క్ లోని జీ తెలుగు మన సమాజంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వ్యక్తులకు అవార్డులు ఈ రోజు (24-9-2025) సాయంత్రం ప్రధానం చేయబోతుంది. -

ZEE Telugu Achievers Awards 2025: ఈ రోజే భారీగా జీ తెలుగు అఛీవర్స్ అవార్డ్స్.. ముఖ్య అతిథులుగా రాజకీయ, సినీ అతిరథ మహారథులు..
Image Credit: ZEE Achievers Awards (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.