Kamareddy: ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కొరికాయి. ఈ ఘటన తీవ్రసంచలంగా మారింది. బాధితుడి కుటుంబ సభ్యులు దీనిపై వైద్యశాఖకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఆస్పత్రిలో డాక్టర్లపై వ్యవహరంపై కూడా పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.
Ration Cards: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో కార్డులేనివారిలో ఆందోళన పెరిగింది. ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల్లో కూడా చాలామంది రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారు.
Raithu Bandhu: రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనేపథ్యంలో రైతు పెట్టుబడి రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Hyderabad: బీఆర్ ఎస్ లీడర్, మాజీ సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్ ను మార్చి టీజీగా చేయడం సెటైరిక్ గా స్పందించారు.
Bajrandal VHP Warns Valentines Day: ప్రేమికుల రోజు వస్తుంటే అందరికీ మొదట గుర్తుకువచ్చేది బజరంగ్ దళ్. ప్రతియేటా మాదిరే ఈసారి కూడా బజరంగ్ దళ్ ప్రేమికులకు హెచ్చరిక జారీ చేసింది.
Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.
సాధారణంగా ఆలుమగలన్నాక గొడవలు కామన్. కొత్తగా పెళ్లైన తర్వాత ఇద్దరు అభిప్రాయాలు, ఆలోచనలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలో.. ఒకరితోమరోకరు మాట్లాడాలి. వైవాహిక జీవితంలో ఎలా కలిసి మెలసి ముందుకు వెళ్లాలో మాట్లాడుకొవాలి. ఇద్దరు కూడా పెరిగిన వాతావరణ, పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో కొద్దిగా బేధాభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో కొందరు క్షణికావేశంలో తమ పవిత్రమైన వివాహ బంధాన్ని అపహస్యం చేసుకుంటారు.
Hyderabad: ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క భట్టీ తెలంగాణలో ఓటాన్ అకౌంట్ బడ్జెన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలుగా తెలుస్తుంది.
Telangana Journalist Union: టీయూజేఎస్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఆవిష్కరించారు. టీయూజేఎస్కు అండగా ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని సమాచార కమిషనర్ను ఆదేశించారు.
Group-4 Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ర్యాంకులను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ కు వెళ్లి చూసుకోవచ్చు.
Big Shock For BRS: హస్తం గూటికి వలసల పర్వం మొదలైంది. నిన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక వీళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారా? లేదా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈనేపథ్యంలో బోరబండ కార్పొరేటర్, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.