కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ మంటల్లో చిక్కుకొని దాదాపుగా 32 మంది మరణించినట్లు సమాచారం. వారంతా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. ఈ బస్సులో నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సంఘటన రేంజ్ డీఐజీ, ఇతర అధికారులు చెబుతున్న వివరాలు ఇవే!