Karnataka Upper Bhadra Project: కర్ణాటక ఎగువ భద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారి: తులసిరెడ్డి

కర్ణాటక ఎగువ భద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారిగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తప్పవన్నారు. జగన్‌ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 

  • Zee Media Bureau
  • Feb 5, 2023, 07:41 AM IST

కర్ణాటక ఎగువ భద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారిగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తప్పవన్నారు. జగన్‌ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News