Add Zee Business As A Preferred Source
App

YS Sharmila: పిల్లలకు భోజనం పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారా? వైఎస్‌ షర్మిల ఆగ్రహం

YS Sharmila Questions To Chandrababu Ahead Kurupam Hostel Incident: కురుపాం గురుకులం ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని అడిగానని.. కానీ దాన్ని తప్పుబట్టారని  గుర్తుచేసుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను ఆమె పరామర్శించారు.

YS Sharmila: పిల్లలకు భోజనం పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారా? వైఎస్‌ షర్మిల ఆగ్రహం
Image Credit: YS Sharmila Kurupam Students

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.