Budget 2024

Budget 2024: మధ్యంతర బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తారీకున లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

';

Budget 2024

ఈ మధ్యంతర బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన విషయాలు ఎవరికి లాభమో, ఎవరికి నష్టమో ఇప్పుడు చూద్దాం.

';

లాభం-పర్యాటకం

పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం అలానే ప్రపంచ స్థాయిలో మార్కెట్ చేయడానికి ప్రభుత్వం రాష్ట్రాలను ప్రోత్సహించనుంది.

';

లాభం-మిడిల్ క్లాస్

మిడిల్ క్లాసులో పన్ను చెల్లింపుదారుల చేతిలో ఎక్కువ డబ్బును అందించడానికి, వినియోగాన్ని పెంచడానికి పన్ను రేట్ల పరిమితిని ప్రభుత్వం పెంచింది.

';

లాభం-వ్యవసాయం

కేంద్రం పాడి రైతుల అభివృద్ధికి సమగ్ర కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. అంతే కాకుండా మత్స్య రంగంలో ఉత్పాదకతను పెంచడానికి ఖర్చును కూడా వేగవంతం చేస్తుంది.

';

నష్టం- ఇన్ ఫ్రాస్ట్రక్చర్

వచ్చే సంవత్సరానికి మూలధన వ్యయాన్ని 11.1 శాతం పెంచి రూ. 11,11,111 కోట్లు చేసింది. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని కేంద్రం తెలిపారు. అయితే ఇది అంచనాలకంటే చాలా తక్కువగా ఉంది.

';

నష్టం-నగలు

బంగారంపై దిగుమతి పన్నును ప్రభుత్వం 15 శాతం అధిక స్థాయిలో ఉంచడంతో ఎన్నో జ్యువెలరీ స్టాక్స్ గురువారం పడిపోయాయి. భారతదేశం దాదాపు ఎంతో బంగారం వినియోగానికి దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

';

నష్టం-ఎలక్ట్రిక్ వాహనాలు

ఎలక్ట్రిక్ వాహనాలు పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ది చేయాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ సంవత్సరం మార్చి నెలలో ముగిసే 1.2 బిలియన్ డాలర్ల సబ్సిడీ కార్యక్రమాన్ని మాత్రం పొడిగించలేదు.

';

VIEW ALL

Read Next Story