రష్మిక మందన్న

పుష్ప , యానిమల్ సినిమాలతో రష్మిక మందన్న క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల పారితోషకం తీసుకుంటోంది.

';

శ్రీలీల..

శ్రీలీల ఒక్కో సినిమాకు రూ. 1.50 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

';

పూజా హెగ్డే..

వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా పూజా కెరీర్ డౌన్ అయింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు పారితోషకం అందుకుంటోంది.

';

సాయి పల్లవి

సాయి పల్లవి నాగ చైతన్య, చందూ మొండేటి కాంబోలో వస్తోన్న 'తండేల్' మూవీ కోసం రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

';

కియారా అద్వానీ

కియారా అద్వానీ ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

';

నయనతార..

నయనతార.. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 కోట్ల వరకు పారితోషకం అందుకుంటోంది.

';

అనుష్క శెట్టి..

అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

';

సమంత

సామ్.. ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

';

త్రిష..

త్రిష ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.

';

కాజల్ అగర్వాల్

కాజల్ ఒక్కో సినిమా.. రూ. 2 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.

';

తమన్నా..

తమన్నా ఈమె ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.

';

VIEW ALL

Read Next Story