ప్రధాని

మూడో ఫేస్ ఎన్నికలతో దేశంలో సగం లోక్ సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది.

';

పీఎం నరేంద్ర మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

AICC Chief మల్లిఖార్జున్ ఖర్గే

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తన భార్యతో కలిసి కర్ణాటకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

హోం మినిష్టర్ అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గుజరాత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

శివరాజ్ సింగ్

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

శరత్ పవార్

ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరత్ పవార్ తన కూతురు సుప్రియా సూలే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

అజిత్ పవార్

ఎన్సీపీ ప్రస్తుత ఛీఫ్ అజిత్ పవార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

భూపేంద్ర పటేల్

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

రితేష్ - జెనీలియా

రితేష్ దేశ్‌ముఖ్ తన భార్య జెనీలియా తల్లితో కలిసి సహా మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

';

VIEW ALL

Read Next Story