గురుద్వారాలో లంగర్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ..

';

PM modi:

ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సోమవారం పట్నాకు వెళ్లారు.

';

Patna visits:

అక్కడ తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ ను దర్శించుకున్నారు.

';

Patna gurudwara:

సిక్కులు పవిత్రంగా భావించే ధరించే టర్బన్ ను మోదీ ధరించారు.

';

Modi wears turban:

మోదీ నారింజ రంగు టర్బన్ ధరించి, గురుద్వారా దర్శించుకున్నారు.

';

Modi surves langer prasad:

అనంతరం భక్తులకు వండే అన్నప్రసాదం దగ్గరకు వెళ్లారు.

';

Modi food seva:

అక్కడ పెద్ద పెద్ద పాత్రలలో భోజనం వండటం ను చూసి గరిట పట్టుకున్నారు

';

Gurudwara blessings:

భక్తులు భోజనాలు సమయంలో లంగర్ గా పిలిచే ప్రసాదం వడ్డన చేశారు.

';

Prasad distribution:

తన స్వహస్తాలతో మోదీ అక్కడున్న అందరికి వడ్డన చేశారు.

';

Guru govindsingh:

గురు గోవింద్ సింగ్, పదవ సిక్కు గురువు. 1666లో పాట్నాలో జన్మించారు.

';

VIEW ALL

Read Next Story