Add Zee Business As A Preferred Source
App

Donald Trump: భారత్‌ టారిఫ్స్‌తో చంపేస్తోంది.. ఇంకా పూర్తి మోత మోగలే, సెకండరీ సుంకాలే విధించా: ట్రంప్‌..

Trump On India Over Tariffs: భారత్ టారిఫ్స్‌తో చంపేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఇండియాను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా, చైనా, బ్రెజిల్ ట్యారిఫ్స్‌తో మనల్ని చంపేస్తున్నాయి. సుంకాల గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు అని ఆయన చెప్పుకొచ్చారు. మీడియా సమావేశంలో ఆయన ఇండియాని ఉద్దేశించి మాట్లాడారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Donald Trump: భారత్‌ టారిఫ్స్‌తో చంపేస్తోంది.. ఇంకా పూర్తి మోత మోగలే, సెకండరీ సుంకాలే విధించా: ట్రంప్‌..
Image Credit: Trump On India Over TariffsSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More