India Pakistan War: యూరీలో భారీగా షెల్లింగ్కు పాక్ బలగాలు పాల్పడుతున్నాయి. యూరీతో పాటు పూంచ్, నవ్గావ్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయి. జైసల్మేర్, యూరీ సెక్టార్లలో సైరన్లు మోగాయి. బ్లాక్ అవుట్ ప్రకటించారు.సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది.
భారత్తో యుద్ధంలో పాకిస్తాన్ కు టర్కీ అండగా నిలిచినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. టర్కీకి చెందిన 300 నుంచి 400 డ్రోన్లతో 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారత్పై పాక్ విరుచుకుపడినట్లు కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు.
ఇంత పెద్ద ఎత్తున డ్రోన్లు వాడటం ఇదే మొదటిసారిన తెలిపారు. తంగ్ధర్, ఉధంపూర్ సహా అనేక ప్రదేశాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపిందని స్పష్టం చేశారు. పాక్ తన పౌర విమానాలను కవచంగా ఉపయోగిస్తోందన్నారు. భారత వైమానిక దళం చాలా సంయమనం పాటించిందని సోఫియా ఖురేషి తెలిపారు.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.