Add Zee Business As A Preferred Source
App

Myanmar Earthquake: శవాల దిబ్బగా మారిన మయన్మార్.. భూకంపంతో దారుణ పరిస్థితులు..

Myanmar Earthquake: భారత్ పక్క దేశమైన మయన్మార్‌లో  దారుణ పరిస్థితులు నెలకున్నాయి.  విపత్తుకు తగ్గట్టుగా సహాయక  చర్యలు అందడం లేదు. దీంతో వీధుల్లో మృతదేహాల నిండిపోవడంతో పరిసరాలు  దుర్గంధం వ్యాపించింది. మయన్మార్‌లో భూకంప  విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా.. వారిని రక్షించేందుకు పెద్దఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Myanmar Earthquake: శవాల దిబ్బగా మారిన మయన్మార్.. భూకంపంతో దారుణ పరిస్థితులు..
Image Credit: Myanmar Earthquake (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.